Sunday, 26 April 2026 05:52:20 PM

తెలంగాణ తల్లికి ఘోర అవమానం..

విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు

Date : 01 October 2024 05:57 PM Views : 368

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సిద్దిపేట జిల్లా : తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగింది. విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.ఈ ఘటనపై అఖిలపక్ష నాయకులు స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :