ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మేదర్ బస్తీలో ఓ యువకుడు ఉరి వేసుకొని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏన్టీపీసీలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న నందిశ్వర్ తన ఇంట్లో పై కప్పుకు చీరతో ఉరి వేసుకొని మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న ఒక్కటవ పట్టాన పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది..
Admin
Aakanksha News