Sunday, 26 April 2026 05:49:43 PM

అపార్ట్మెంట్ పై నుండి దూకి ప్రేమ జంట ఆత్మహత్య...

Date : 03 December 2024 11:21 AM Views : 410

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / విశాకపట్నం జిల్లా : ఓ ప్రేమ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలోని గాజువాక పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్ 3వ అంతస్తూ నుండి ఇద్దరు ప్రేమికులు దూకి అత్మహత్య చేసుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఇద్దరు అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మితాలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :