ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్ శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కలిశారు. ఈ సందర్బంగా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్ కు జెండా దినోత్సవ నిధికి శాంతి కుమారి విరాళాలు అందజేశారు.
Admin
Aakanksha News