Tuesday, 28 July 2026 10:44:07 AM

బాలింతలకు పెట్టే ఆహారంలో పురుగు ప్రత్యక్షం..

ఓ హాస్పిటల్ నిర్వాకం బట్టబయలు..

Date : 27 October 2023 12:49 PM Views : 1704

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ దేశానికి వెలుగులు విరజింపుతున్న కార్మిక కుటుంబాలకు ఆస్పత్రిలో చేరిన వారికి సరైన ఆహారం అందించడంలో ఆసుపత్రి విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే శుక్రవారం ఆస్పత్రిలో బాలింతలకు పెట్టే ఆహారంలో ఓ పేషెంట్ కు ఆస్పత్రి పెట్టిన ఆహారంలో నులిపురుగు ప్రత్యక్షం కావడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సిబ్బందిని నిలదీశారు... పూర్తి కథనం మరికాసేపట్లో....

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :