Tuesday, 28 July 2026 06:53:19 AM

మంత్రి ఉత్తమ్ కాన్వాయ్‌లో ప్రమాదం..

Date : 25 January 2025 06:39 AM Views : 558

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : .తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌లో వాహనాలకు ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లు ఒకదానితో ఒకటి స్వల్పంగా ఢీకొన్నాయి. ఎనిమిది వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్‌లోని ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రి ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా వెల్లడించాలేదు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :