Friday, 12 June 2026 01:33:18 AM

ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి,కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి..

రాజీనామాలను ఆమోదించిన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...

Date : 09 December 2023 01:01 PM Views : 389

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తాజా ఎన్నికల్లో జనగామ నియోజక వర్గం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి,హుజూరాబాద్ నుంచి పాడి కౌశిర్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :