ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మహబూబ్నగర్ జిల్లా : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లేలా గ్రామంలో ఇద్దరు యువకులు విన్నూతన రీతిలో దేశభక్తిని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు యువకులు తాటి చెట్టు ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు . ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Admin
Aakanksha News